నా బాధ అమ్మతో చెప్పుకున్నా: సోనాక్షి
కరీనా కపూర్‌ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బాలీవుడ్‌ బ్యూటీ  సోనాక్షి సిన్హా  హాజరైంది. ఈ సందర్భంగా తన తండ్రి రాజకీయాల్లో అడుగుపెట్టడం వల్ల ఎదురైన ఇబ్బందులను పేర్కొంది. తన వెంట సెక్యురిటీ గార్డులు రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. ‘నా తండ్రి శతృఘ్న సిన్హ మంత్రైన తర్వాత ఒక్కసారిగా న…
**అనిశా కన్ను..**
మూడు రోజుల్లో 170 కాల్స్‌ అవినీతిలో గుంటూరు 'రెవెన్యూ' ప్రథమం* ప్రభుత్వ శాఖల్లో లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించటానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌ ఐఐఎంతో ఒప్పందం చేసుకుంది.  ఒకవైపు ఆ బృందం ప్రభుత్వ శాఖల్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది...?  దాన్ని ఎలా నివారించవచ్చో ప్రభు…
**ప్రతి పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు**
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ జస్టిస్ ఫర్ దిషా హత్య సంఘటనపై స్పందించిన పోలీసులు ప్రతి కిరణం షాప్ పెట్రోల్ బంకులో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నోటీసులు జారీ చేశారు.  ఈ మేరకు షాద్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ విజయభాస్కర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పెట్రోల్ బంక…
ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీ
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారం దిశగా హైకోర్టు కీలక ప్రతిపాదన చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈమేరకు ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని బుధవారం ఉదయం 10గం టల్లోగా చెప్పాలని అడ్వొకేట్ జనరలకు సూచించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పలు పిటిషన్లప…
యథేచ్చగా శంకర్‌దాదాల వైద్యం
రంగారెడ్డి, (న్యూస్ పల్స్): రంగారెడ్డి జిల్లాలో శంకర్ దాదాల వైద్యం యథేచ్చగా సాగుతున్నా జిల్లా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. అలాగే ఆర్ఎంపీ, బీఎంప…
జియో దెబ్బ ‌: భారీగా ఎగిసిన ఎయిర్‌టెల్‌ సంపద
సాక్షి, ముంబై:   దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ మళ్లీ ఫాం లోకి వస్తోంది.  టెలికాం మార్కెట్‌లోకి  జియో ఎంట్రీతో టారిప్‌ వార్‌లో భారీగా  కుదేలైన భారతీ ఎయిర్‌టెల్ షేర్లు బిఎస్‌ఇలో సోమవారం 4 శాతం పెరిగి 19 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఎయిర్టెల్‌  రూ .2 లక్షల కోట్ల (ట్రిలియన్) మార్క…